Palasa New Cargo Airport: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం, నాగార్జునసాగర్, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. అయితే మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే మరో ఎయిర్పోర్టు రాబోతుందునే చర్చ జరుగుతోంది. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ ఎయిర్పోర్టుకు సహకరించాలని.. విష ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.