Parakala Prabhakar On AP Elections Result 2024: 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది.. వైఎస్సార్సీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. అయితే ఎన్నికల తర్వాత ఈవీఎంలపై వైఎస్సార్సీపీ ఆరోపణలు చేసింది. తాజాగా మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు ఎక్కువ లెక్కించారని, ఏపీలో 49 లక్షల ఓట్ల తేడా వల్ల ఫలితాలు తారుమారయ్యాయని ఆయన అన్నారు.