ఏపీలో 30 ఏళ్ల క్రితమే కేబుల్ బ్రిడ్జి.. ఇప్పటికీ సినిమా షూటింగ్‌లు చేస్తున్నారు

4 months ago 7
Kakinada Korangi Rope Bridge: కాకినాడ జిల్లాలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఇప్పుడు ఆధునికీకరణకు సిద్ధమవుతోంది. గతంలో పడవ ప్రయాణం కష్టాలను తీర్చిన ఈ వంతెన, సినిమా షూటింగ్‌లకు వేదికగా నిలిచింది. ఈ కేబుల్ బ్రిడ్జిని 1995లో నిర్మించారు. ఇప్పుడు స్థానికుల కోరిక మేరకు ఎంపీ, ఎమ్మెల్యేల చొరవతో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. అలాగే, సముద్ర తీరంలో అద్దాల బ్రిడ్జి పార్క్ కూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
Read Entire Article