ఏపీలో అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 'రైతన్నా.. మీ కోసం' గురించి తెలుసా?

3 months ago 14
CM Chandrababu Launches Rytanna mee Kosam : ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పంది. సాగును లాభసాటిగా మార్చేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'రైతన్నా.. మీ కోసం' పేరుతో ఈ నెల 24 నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం సూచించిన ఐదు వ్యవసాయ సూత్రాలపై.. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించనున్నారు. అనంతరం డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్‌షాప్‌లను ప్రభుత్వం నిర్వహించనుంది.
Read Entire Article