Andhra Pradesh Power Employees StrikeZఫ ఏపీలో విద్యుత్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమ్మెకు ముందు 13న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. మరోవైపు, రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీనికోసం నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ నేతృత్వంలో సలహా కమిటీని ఏర్పాటు చేసింది.