ఏపీలో ఆ రూట్‌లోని వందేభారత్‌ రైలులో సీట్లు ఫుల్.. అదనంగా బోగీలు, మొత్తం 20

8 months ago 28
Visakhapatnam Vande Bharat Additional Coaches: సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలుకు అదనంగా నాలుగు బోగీలను జత చేయడంతో ఇకపై మొత్తం 20 బోగీలతో నడుస్తుందని అధికారులు తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఏసీ చైర్ కార్ బోగీల సంఖ్యను 14 నుంచి 18కి పెంచారు. ఈ మార్పుతో ప్రయాణికులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article