Andhra Pradesh Rs 185 Crores For Mango Farmers: తోతాపురి మామిడి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 40,795 మంది రైతులకు రూ.185.02 కోట్లు జమ చేసింది. ధరల పతనం కావడంతో టన్నుకు రూ.4 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం మంజూరు చేశాయి. ఈ సాయంతో రైతులకు భరోసా దక్కిందని చెప్పాలి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.