Konaseema Coconut Farmers Market Rs 17500: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది నిజంగా శుభవార్త! కొబ్బరి ధరలు అనూహ్యంగా పెరిగాయి, క్వింటా ధర రూ.17,500కు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి తగ్గడం వల్లనే ఈ ధరల పెరుగుదల అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులు కొబ్బరి తోటల్లో రిసార్టులు ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్నారు.