Andhra Pradesh Govt Rs 2.50 Lakhs For PMAY Scheme: ఏపీలో కేంద్ర పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనను అమలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో పీఎంఏవై కింద అందించే సాయాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో రూ.1.80 లక్షలు ఉంటే.. ఇఫ్పుడు 2.50 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.