ఏపీలో ఉద్యోగులకు ప్రమోషన్లు.. రెండు శాఖల్లో వారికి పండగే, ఉత్తర్వులు జారీ

2 weeks ago 4
Andhra Pradesh 118 Associate Professors Promotions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 118మంది మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో పనిచేసే అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించింది. అలాగే 18మంది సబ్‌ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా ప్రమోషన్లు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వైద్యారోగ్యశాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. వెంటనే ఈ పోస్టుల్ని భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు సూచించారు.
Read Entire Article