కేంద్రం తెచ్చిన ఈ-కేవైసీతో ఉపాధి హామీ పథకంలో బోగస్ కార్డుల బాగోతం బయటపడుతోంది. ఏపీలో లక్షల్లో నకిలీ కార్డులు రద్దయ్యాయి. పనులు చేయకుండానే డబ్బులు దండుకునే దొంగ మస్తర్లకు చెక్ పడనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. దీనితో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ-కేవైసీతో ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు.