ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈసారి రెండో ప్లేస్ వచ్చిందిగా, కేంద్ర కన్నా ఏపీ ఎక్కువ

2 months ago 5
Andhra Pradesh December Gst Collections Rs 2652 Crores: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు డిసెంబరులో 5.78% పెరిగి రూ.2,652 కోట్లకు చేరాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత ఏపీ రెండో స్థానంలో నిలిచింది. పెట్రోలియం వ్యాట్, వృత్తిపన్నుల ద్వారా కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది. మొత్తం పన్నుల ఆదాయం 4.91% వృద్ధి చెందింది. ప్రభుత్వ చర్యలతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. డిసెంబరులో అధిక రాబడి వచ్చింది.. కేంద్ర సగటు కన్నా రాష్ట్ర సగటు ఎక్కువ ఉంది.
Read Entire Article