ఏపీలో ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు ఉచితంగా ఇస్తారు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి, 12 రోజులే ఛాన్స్

3 months ago 5
AP PMAY-G Beneficiary Survey December 14: ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద దరఖాస్తు గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించారు. అర్హులైన వారు సచివాలయాల్లో లేదా సర్వే బృందాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రూ. 1.59 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఉపాధి కూడా లభిస్తుంది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను కూడా పూర్తి చేస్తున్నారు.
Read Entire Article