Andhra Pradesh No Human Cases Of Bird Flu: ఏపీలో బర్డ్ ఫ్లూ టెన్షన్ వెంటాడుతోంది. అయితే ఓ యువకుడికి బర్డ్ ఫ్లూ సోకిందని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్తూరు, అన్నమయ్య ఇతర జిల్లాల్లో మనుషులు ఎవరికీ బర్డ్ ఫ్లూ సోకలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ క్లారిటీ ఇచ్చారు. ఎవరీకి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.