ఏపీలో కూడా బీహార్ తరహాలో ప్రారంభించండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ రిక్వెస్ట్

5 months ago 12
Janasena Party Leaders Meet Election Commission: కేంద్రం ఓటరు జాబితా సవరణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని జనసేన కోరింది. వలస కార్మికులు, ఉద్యోగులు సులభంగా ఓటు వేసేలా, డూప్లికేషన్ తగ్గించడానికి AI వాడాలని, రియల్‌టైం డ్యాష్‌బోర్డు, అవగాహన కార్యక్రమాలు, థర్డ్ పార్టీ ఆడిట్ వంటి సూచనలు చేసింది. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచడమే లక్ష్యమని తెలిపింది. జనసేన పార్టీ సార్‌ను ఏపీలో అమలు చేయమని కోరడం చర్చనీయాంశమైంది.
Read Entire Article