ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. 1250 ఎకరాల్లో.. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పిన సీఎం

1 year ago 42
ఏపీలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. ఏడు ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. ఆయా చోట్ల విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఫీజబులిటీ స్టడీ కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్‌పోర్టు కోసం ఫీజబులిటీ స్టడీ పూర్తైంది. 1250 ఎకరాల్లో రెండు దశల్లో కుప్పం ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇక కుప్పం ఎయిర్‌పోర్టు ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై సీఎం మంగళవారం నాటి కుప్పం పర్యటనలో కీలక ప్రకటన చేశారు.
Read Entire Article