ఏపీలో కొత్త జాతీయ రహదారి.. రూ.3వేల కోట్లతో ఆరు వరుసలుగా.. 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు

4 months ago 11
Visakhapatnam Raipur National Highway Update: విశాఖపట్నం-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చివరి దశకు చేరుకున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దాదాపు 100 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. మరో మూడు నెలల్లో ఈ హైవే అందుబాటలోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ హైవే అందుబాటులోకి వస్తే రాయ్‌పూర్‌కు ప్రయాణ సమయం తగ్గుతుంది అంటున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించనుంది. రాయ‌పూర్ ఆరు నుంచి ఏడు గంటల్లో వెళ్లొచ్చని చెబుతున్నారు.
Read Entire Article