Rajahmundry Eluru National Highway 216A ROBs: ఏపీ ప్రభుత్వం హైవేలపై ఫోకస్ పెట్టింది.. ప్రస్తుతం ఉన్నవాటిని నాలుగు లైన్లుగా, ఆరు లైన్లుగా విస్తరించే పనిలో ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం అవుతున్నాయి. అయితే ఏపీలో కీలకమైన నేషనల్ హైవేలో ఆర్వోబీల నిర్మాణం కోసం పనుల ప్రారంభించేందకు సిద్ధమవుతున్నారు. ప్రజల ఇబ్బందుల్ని గమనించిన ప్రభుత్వం ఈ మేరకు ఆర్వోబీలను నిర్మాణం చేయాలని భావిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.