ఏపీలో కొత్తగా 359 రూర్బన్‌ పంచాయతీలు.. ప్రజలకు పట్టణ తరహాలో సేవలు, ఏప్రిల్ 24న ప్రారంభం

1 month ago 5
AP Govt Rurban Panchayats Inauguration On April 24: ఏపీలో ప్రభుత్వం రూర్బన్ పంచాయతీలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. కొత్తగా 359 రూర్బన్ పంచాయతీలను ఎంపిక చేసిన సర్కార్.. ఏప్రిల్ 24న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రూర్బన్ పంచాయతీల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. రూర్బన్ పంచాయతీల్లో నాలుగు విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article