ఏపీలో కొత్తగా క్రిస్ సిటీ.. రూ.37,500 కోట్లతో.. ఆ జిల్లా దశ తిరిగినట్లే

8 months ago 15
Tirupati Kris City Works: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయడానికి రూ.37,500 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు సిద్ధం చేసింది. దీని ద్వారా 4 లక్షల 67 వేల 500 మందికి ఉపాధి లభిస్తుంది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.
Read Entire Article