ఏపీలో కొత్తగా మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రెండు స్టేషన్‌లలో హాల్ట్.. వందేభారత్‌‌కు కూడా స్టాప్!

3 weeks ago 5
Kothavalasa Duvvada Stations Trains Stoppages: ఏపీలో మరికొన్ని రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించేలా రైల్వేమంత్రిని ఎంపీ కోరారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ విస్తరణతో పాటుగా మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని కోరారు. అలాగే వందేభారత్ రైళ్లకు దువ్వాడలో హాల్ట్ కల్పించేలా అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్చేశారు. ఈ మేరకు రైల్వేమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఆర్వోబీలు, ఆర్‌యూబీలు కూడా నిర్మించాలని కోరారు. ప్రకాశం, పల్నాడుజిల్లాలకు సంబంధించి కొన్ని కొన్ని అంశాలపై ఎంపీలు రిక్వెస్ట్ చేశారు.
Read Entire Article