ఏపీలో కొత్తగా వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. రూ.300 కోట్లతో, ఆ ప్రాంతానికి మహర్దశ!

8 months ago 22
Visakhapatnam Vande Bharat Express Trains Maintenance Depot: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ దక్కుతోంది. వీటిని పెంచేందుకు, కొత్త మార్గాల్లో నడిపేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం రూ.300 కోట్లతో ప్రత్యేక డిపో ఏర్పాటు చేయనున్నారు. దీంతో రైళ్ల నిర్వహణ సులభతరం అవుతుందని.. అలాగే సమయపాలన మెరుగుపడి, ఖర్చులు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందంటున్నారు.
Read Entire Article