ఏపీలో ఖరీదైన వినాయకుడు.. విలువ ఏకంగా రూ.కోట్లలోనే

7 months ago 10
Nandigama Ganesh Idol With Rs 2.7 Crores: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఏర్పాటు చేసిన వినాయకుడు చాలా ఖరీదు. అక్కడ వినాయక మండపాన్ని రూ.2 కోట్ల 70 లక్షల కరెన్సీతో అలంకరించారు. వాసవి బజార్​లో 42వ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజా దర్బార్ గణపతిని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రూ.2 కోట్ల 70 లక్షలతో వినాయకుని అందంగా అలంకరించారు. ఈ కరెన్సీ వినాయకుడిని సందర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Read Entire Article