AP Grama And Ward Sachivalayam Employees: ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక. ఉద్యోగులకు బదిలీ ప్రక్రియ నేటి నుంచి మొదలవుతోంది. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసుకునేలా స్పౌజ్ కోటాలో ఈ బదిలీలు జరుగుతాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి, ఖాళీల వివరాలు త్వరలో ప్రకటిస్తారు. అవినీతి కేసులున్న వారికి మినహాయింపు. పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.