ఏపీలో గ్రామాలకు 24 గంటల పాటూ కరెంట్.. అది కూడా త్రీ ఫేజ్, ప్రభుత్వం సరికొత్త ప్లాన్

9 months ago 21
Andhra Pradesh Three Phase Electricity For Villages: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాలకు నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఆర్డీఎస్‌ఎస్‌ పథకం కింద ఫీడర్ల విభజన చేపట్టింది. దీని ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గి, ఏటా రూ.851 కోట్లు ఆదా అవుతాయని అంచనా. వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నారు, తద్వారా ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఇప్పటికే 417 ఫీడర్ల విభజన పూర్తయింది, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయి.
Read Entire Article