ఏపీలో టీడీపీకి బిగ్ షాక్.. మళ్లీ సొంత గూటికి ఐదుగురు వైసీపీ నేతలు

2 months ago 7
నెల్లూరు మేయర్ పీఠం కైవసం చేసుకోవాలనుకున్న అధికార టీడీపీకి గట్టి షాక్ తగిలింది. గతంలో వైసీపీ తరఫున గెలిచిన ఐదుగురు కార్పొరేటర్లు.. ఆ తర్వాత అధికార టీడీపీలోకి వెళ్లగా.. మళ్లీ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే త్వరలోనే నెల్లూరు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్న వేళ.. వైసీపీ కార్పొరేటర్లు షాక్ ఇవ్వడంతో.. ఇప్పుడు నెల్లూరులో టీడీపీకి ఆశలు అడియాసలు అయ్యాయి.
Read Entire Article