ఏపీలో దేశంలోనే అతిపెద్ద బంగారు గని.. నవంబర్‌లో ప్రారంభం, రోజుకు ఎంత గోల్డ్ వస్తుందంటే

5 months ago 5
, Kurnool Private Gold Mine Start From November: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో నవంబర్ నుంచి బంగారు ఉత్పత్తి ప్రారంభం కానుంది. దేశంలోనే ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో నడిచే తొలి బంగారు గని ఇది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి 500 కిలోల బంగారం ఉత్పత్తి అవుతుందని అంచనా. రూ.320 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ కర్మాగారం 350 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది.
Read Entire Article