ఏపీలో ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగులందరూ తొలగింపు

1 year ago 22
AP Fibernet Employees Terminated: ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ సంస్థ విషయంలో ఇటీవల పెద్ద వివాదం నడిచింది. ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి పదవితో పాటుగా తెలుగు దేశం పార్టీకి కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అనంతరం ఫైబర్‌నెట్‌ ఎండీగా ఉన్న దినేష్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే తాజాగా ఫైబర్ నెట్ మరో కీలక నిర్ణయం తసీుకుంది. ఏపీ ఫైబర్‌నెట్‌లో నియామక ఉత్తర్వులు లేకుండా విధుల్లో కొనసాగుతున్న సిబ్బందిని తప్పిస్తున్నారు. 417 మందిని తొలగించారు.. జీతాలు కూడా నిలిపేశారు. తాజాగా మరో 200మందిని తొలగించారు.
Read Entire Article