ఏపీలో బడి మధ్యలో మానేసిన వారికి మంచి ఛాన్స్.. టెన్త్, ఇంటర్ చదువుకోవచ్చు, దరఖాస్తు చేస్కోండి

10 months ago 21
Andhra Pradesh Open Tenth Inter Admissions 2025-2026: చదువు మధ్యలో ఆపేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త! పదో తరగతి, ఇంటర్ చదువుకోవాలనుకునే వారికి సార్వత్రిక విద్యాపీఠం ద్వారా గొప్ప అవకాశం. అర్హులైన వారు అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత పుస్తకాలు, ఆన్‌లైన్ పాఠాలతో పాటు, కొన్ని వర్గాలకు ఫీజులో రాయితీ కూడా ఉంది. వీరికి పాఠాలు కూడా బోధిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!
Read Entire Article