ఏపీలో మందుబాబులకు షాక్.. లిక్కర్ ధరలు పెరిగాయి, వీటి ధరలు మాత్రం పెరగలేదు

2 months ago 5
Andhra Pradesh Cabinet On Liquor Price Hike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం షాపులు, బార్లపై విధించిన అదనపు సుంకాన్ని రద్దు చేసింది. అయితే, కొన్ని రకాల మద్యం బాటిళ్ల ధరలు రూ.10 పెంచుతూ, రిటైలర్ల మార్జిన్‌ను 1% పెంచింది. ఈ మార్పులతో ప్రభుత్వానికి రూ.506 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అయితే పేదల కోసం ఉద్దేశించిన క్వార్టర్ బాటిళ్లు, బీరు, వైన్ ధరలు మాత్రం పెరగడం లేదు.
Read Entire Article