ఏపీలో మరో 93 వేల మందికి.. మే నెల నుంచే.. శుభవార్త చెప్పిన మంత్రి

4 weeks ago 4
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలను అమలు చేస్తున్నట్టు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇటీవలే అసెంబ్లీలో 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించిన విషయం విషయం తెలిసిందే. తాజాగా, కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా అర్హుల గుర్తింపు 5 లక్షల మందిని గుర్తించినట్టు వివరించారు. వీరిలో కొందరికి మే నెల నుంచి అందజేయనున్నట్టు తెలిపారు.
Read Entire Article