ఏపీలో మరో రూ. 90 వేల కోట్ల పెట్టుబడి.. ఆ జిల్లాకు మహర్దశ, అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతులు?

1 month ago 4
గ్రీన్‌ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్.. సౌదీ అరేబియాగా అవతరిస్తుందని మంత్రి నారా లోకేష్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు కాకినాడలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్‌కు హరిత ఇంధనం ఎగుమతి అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 8,000 ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడించారు.
Read Entire Article