ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కిలో రూ.18 మాత్రమే, మంత్రి కీలక ప్రకటన

3 months ago 6
Andhra Pradesh Wheat Flour Rs 18 Per Kg: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. జనవరి 1 నుంచి బియ్యంతో పాటు రాగులు, గోధుమ పిండి కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కొత్త సరుకుల పంపిణీకి కేంద్రం అంగీకారం తెలిపింది. జనవరి నుంచి బియ్యం బస్తాలపై క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
Read Entire Article