ఏపీలో రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ.. మొత్తం ఎంతంటే!

1 year ago 46
Andhra Pradesh Farmers Money Released: ఏపీ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది.. ఈమేరకు ఇవాళ వారి అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేస్తోంది. ఇటీవల కురిసన వర్షాలకు, వరదలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు డబ్బుల్ని విడుదల చేస్తున్నారు. ఇవాళ డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేయనున్నారు. మొత్తం రూ.280.92 కోట్లు.. 1.87 లక్షల మంది రైతులకు అందిస్తారు. అలాగే వరద బాధితులకు కూడా ప్రభుత్వం నేడు సాయం అకౌంట్‌లలో జమ చేస్తోంది.
Read Entire Article