ఏపీలో రైతుల కోసం ఈ ఐడియా ఏదో బావుందే.. రెండు విధాలుగా లాభాలు

3 weeks ago 3
Andhra Pradesh Government Decided To Dig Farm Ponds: ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.. రైతులకు, ఉపాధి హామీ కూలీలకు లింక్ చేసింది. అన్నదాతలకు ఉపయోగపడేలా సరికొత్త ఐడియాను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ సూచనలు చేశారు. ఉగాది నుంచి పనులు ప్రారంభించాలని సూచించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article