AP Govt 50% Subsidy For Millets Farming: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇకపై చిరుధాన్యాల సాగును ప్రోత్సహించనుంది. రాగులు, మినుములు వంటి పంటలకు 50 శాతం రాయితీతో విత్తనాలు, మందులు అందిస్తుంది. అంతేకాదు, సాగు చేసే రైతులకు ఆర్థికంగా కూడా అండగా నిలుస్తుంది. ప్రజల ఆరోగ్యం, రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం అమలు చేయబడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.