ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఏకంగా 55శాతం రాయితీ.. రూ.40వేలు అక్కర్లేదు, రూ.18వేలకే ఇస్తారు

3 months ago 10
AP Farmers 55% Subsidy On Micro Irrigation Devices: రైతుల కోసం ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక స్మార్ట్‌ఫోన్‌తోనే బిందు, తుంపర సేద్యం పరికరాలను ఆపరేట్ చేయొచ్చు. అలాగే నీటి వృధాను తగ్గించి, పంట దిగుబడి పెంచే ఈ టెక్నాలజీకి భారీ రాయితీలు. ఎస్సీ, ఎస్టీ, చిన్న రైతులకు 55% సబ్సిడీతో పాటు, మిగతా రైతులకు 45% తగ్గింపు. ఆధునిక వ్యవసాయంతో లాభాలు పెంచుకోవచ్చు అంటున్నారు. ఏపీలో రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article