ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. భారీ రాయితీ, జస్ట్ రూ.120 కడితే చాలు.. త్వరపడండి

3 months ago 12
AP Farmers 50% Subsidy Plastic Boxes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి, టమాటా రైతులకు శుభవార్త చెప్పింది. 50% రాయితీతో వారికి ప్లాస్టిక్ బాక్సులు అందిస్తోంది. అనంతపురం జిల్లాలో 52,500 బాక్సులు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మామిడికి 24 కిలోలు, టమాటాకు 15 కిలోల సామర్థ్యం గల బాక్సులు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించి, పంట రవాణాను సులభతరం చేస్తుంది. రైతులు వెంటనే దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Entire Article