AP Farmers Pasu Bima Scheme 2026: చనిపోయిన పశువులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులకు భారం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85% రాయితీ అందిస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి మూగ జీవాలకు పూర్తి బీమా కవరేజ్ లభిస్తుంది. ఉచిత పశు వైద్య శిబిరాల్లో బీమా ప్రీమియం చెల్లించడంతో పాటు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.