Andhra Pradesh Govt Promotes 63 Doctors To Professors: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో 63 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించింది, నిబంధనలను సడలించి తక్కువ అనుభవం ఉన్నా అవకాశం ఇచ్చింది. అలాగే పశు సంవర్ధక శాఖలో కూడా 17 మంది డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. వైద్యారోగ్య శాఖ అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ఏడుగురు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు దక్కాయి.