Andhra Pradesh PMAY-G Beneficiary List: ఆంధ్రప్రదేశ్లో పేదల సొంత ఇంటి కల నెరవేరనుంది! పీఎంఏవై కింద 10.42 లక్షల దరఖాస్తులు రాగా, ఫిబ్రవరిలో మంజూరు కానున్నాయి. 2029 నాటికి అందరికీ ఇల్లు, స్థలం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే 3.10 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి, మరో 5.68 లక్షల నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.