ఏపీలో వారందరికి శుభవార్త.. బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులు, మార్గదర్శకాలు విడుదల

8 months ago 14
AP Govt To Release Rs 1031 Crore Guidelines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రూ.1,030.95 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేస్తోంది. దీపావళి కానుకగా ఎంఎస్‌ఎంఈలు, భారీ, మెగా యూనిట్లకు ఈ మొత్తం అందనుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన ప్రోత్సాహకాలను ఇప్పుడు విడుదల చేయడం ద్వారా పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బడుగు వికాసం పథకం కింద బస్సులు కొనుగోలులో జరిగిన కుంభకోణంపై కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Read Entire Article