ఏపీలో వారందరికి శుభవార్త.. రూ.లక్ష కట్టక్కర్లేదు, రూ.50వేలు కడితే చాలు.. త్వరపడండి

7 months ago 23
Ap Govt SC Corporation Loans: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీల స్వయం ఉపాధికి చేయూతనిస్తోంది. 4,400 మందికి రాయితీ రుణాలిచ్చి, 56 రకాల వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది. యూనిట్ ఖర్చులో రూ.50 వేలు రాయితీతో, ఎస్సీ మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తోంది. అలాగే, NSFDC, NSKFDC పథకాల కింద రుణాలు పొందిన 11,479 మందికి వడ్డీ మాఫీ చేసింది. అసలును నాలుగు నెలల్లో చెల్లిస్తే వడ్డీ భారం ఉండదు.
Read Entire Article