ఏపీలో వారికి తీపికబురు.. త్వరలోనే ప్రత్యేక పింఛన్లు!

4 months ago 9
ఏపీలోని కళాకారులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని కళాకారులకు ప్రత్యేక పింఛన్లు ఇచ్చే విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.కళాకారులకు ప్రత్యేక పింఛన్ ఇచ్చే విధానాన్ని పునరుద్ధరించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్.. రాజాంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Read Entire Article