ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వాహన మిత్ర పథకం పేరు మార్చినట్లు తెలిసింది. వాహన మిత్ర స్థానంలో ఆటో డ్రైవర్లకు సేవలో అని నామకరణం చేసినట్లు సమాచారం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మొబైల్ ఫోన్లలోనూ వాహన మిత్ర స్థానంలో ఆటో డ్రైవర్లకు సేవలో అని అప్ డేట్ చేసినట్లు తెలిసింది. మరోవైపు వాహన మిత్ర నిధులను కూడా అక్టోబర్ రెండో తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.