ఏపీలోని ఆ ఆలయంలో ప్రసాదం బాధ్యతలు అక్షయపాత్రకు అప్పగింత.. మంత్రి లోకేష్ సూచనతో!

7 months ago 11
angalagiri Lakshmi Narasimha Swamy Temple Panakam: మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి సమర్పించే పానకానికి సంబంధించి దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ పానకం బాధ్యతల్ని అక్షయపాత్రకు అప్పగించారు.. మంత్రి నారా లోకేష్ సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. గతంలో ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు పానకం బాధ్యతల్ని చూసేవారు.. బిందె పానకం ఏకంగా రూ.50 నుంచి 60 వరకు విక్రయించేవారు.. ధరల విషయంలో విమర్శలు వచ్చాయి. దీంతో మంత్రి లోకేష్ రంగంలోకి దిగి అక్షయపాత్రకు అప్పగించాలని సూచించారు. దీంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article