ఏపీలోని ఆ నాలుగు జిల్లాల దశ తిరిగింది.. ఇండస్ట్రియల్ పార్క్‌లు, బడా కంపెనీల పెట్టుబడులు

8 months ago 27
Andhra Pradesh Govt Lands Incentives And L:ands To Companies: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా భూములు కేటాయించి, ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయనగరం, కర్నూలు, విశాఖపట్నం, పల్నాడు, చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ పార్కులు, డ్రోన్ తయారీ యూనిట్లు, లాజిస్టిక్స్ హబ్స్, సిమెంట్ ప్లాంట్లు, మహిళా పారిశ్రామిక వాడలు వంటివి రానున్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
Read Entire Article