ఏసీబీకి చిక్కిన ఎస్సై.. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు..

3 months ago 9
మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేష్ ఒక కేసులో రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారులను చూసి పంట పొలాల్లోకి పారిపోగా.. అధికారులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. ఎస్సై అరెస్టు కావడంతో గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. గతంలో సాగునీటి శాఖ అదనపు కార్యదర్శులు, రెవెన్యూ తహసీల్దార్లను కూడా ఏసీబీ అరెస్టు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article