ఐటీఐ, డిప్లొమా చదివినవారికి విదేశాల్లో ఉద్యోగాలు.. రూ.2.70 లక్షల జీతం, దరఖాస్తు చేస్కోండి

4 months ago 5
Jobs For Andhra Pradesh Youth In Germany ITI Qualification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఐటీఐ, డిప్లొమా అర్హతతో జర్మనీలో నెలకు రూ.2.60 లక్షల జీతంతో కొలువులు పొందవచ్చు. దీనికోసం నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ ఇస్తోంది. 30 ఏళ్లలోపు, రెండేళ్ల అనుభవం ఉన్నవారు apssdc.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ అనంతరం ఉద్యోగంలో చేరితే ఖర్చులు తిరిగి చెల్లిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article