దుండిగల్ పరిధిలో వేణుగోపాల్ అనే వ్యక్తి ఒకే ఇంట్లో అక్రమంగా 30 విద్యుత్ మీటర్లు పెట్టుకుని.. వాటికి కనీస బిల్లులు చెల్లిస్తూ రెండేళ్లుగా మోసం చేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగానే అతడు ఇలా చేశాడని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.